Exclusive

Publication

Byline

రూ.500 కంటే తక్కువలో రెండు జియో ప్లాన్లు.. ఒకటి ఓటీటీలకు, మరొకటి గేమింగ్‌కు!

భారతదేశం, మే 23 -- ెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త గేమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రీఛార్జ్ చేస్తే తన జియోగేమ్స్ క్లౌడ్ సేవకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది... Read More


మావోయిస్టుల కొత్త చీఫ్ అనుకున్న మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్ సోనూ లొంగిపోతున్నారా?

భారతదేశం, మే 23 -- క్సలిజం అంతానికి 2026 మార్చి 31వ తేదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వారం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ... Read More


షియోమీ నుంచి రెండు అదిరిపోయే ఫోన్లు లాంచ్.. సివి 5 ప్రో, 15ఎస్ ప్రో!

భారతదేశం, మే 22 -- ియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో షియోమీ సివి 5 ప్రో, 15ఎస్ ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. కొత్త షియోమీ సివి 5 ప్రో స్మార్ట్‌ఫోన్... Read More


ఇకపై మైసూర్ శాండల్ సోప్‌ను ప్రమోట్ చేయనున్న తమన్నా.. కర్ణాటక ప్రభుత్వంతో పెద్ద డీల్!

భారతదేశం, మే 22 -- ర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ప్రముఖ నటి తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి... Read More


హోండా బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇక్కడ రూ.920 కోట్లు పెట్టుబడి.. 1,800 మందికి ఉపాధి

భారతదేశం, మే 22 -- భారతదేశంలో ద్విచక్ర వాహన సెగ్మెంట్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కీలక ప్రకటన చేసింది. గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌లో కంపెన... Read More


అవినీతి కేసులో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు

భారతదేశం, మే 22 -- వినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతోపాటుగా మరో ఐదుగురి పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొ్న్నారు. సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్... Read More


దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. గృహాల కేటాయింపులో 4 శాతం రిజర్వేషన్!

భారతదేశం, మే 22 -- ివ్యాంగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గృహ కేటాయింపు విధానంలో దివ్యాంగులకు 4 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చారిత్రాత్మక, ప్రధాన ... Read More


డాల్బీ ఆడియోతో ఇంట్లోనే థియేటర్ ఫీల్.. బడ్జెట్ ధరలోని రెండు స్మార్ట్ టీవీలు

భారతదేశం, మే 22 -- ీరు 10 నుండి 11 వేల రూపాయల మధ్య కొత్త టీవీని పొందాలని ఆలోచిస్తుంటే.. ఇక లేట్ చేయకండి. అమెజాన్ ఇండియాలో రూ .10,999కు లభించే రెండు ఉత్తమ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీల్లో బ... Read More


పాకిస్థాన్‌లో 100 సంవత్సరాల పురాతనమైన శివాలయం భూముల ఆక్రమణ!

భారతదేశం, మే 22 -- పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని టాండో జామ్ పట్టణంలో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం ఆక్రమణకు గురైంది. వందేళ్ల నాటి శివాలయం ఉన్న స్థలాన్ని ఆక్రమించారని హిందూ సంఘం ప్రతినిధి ఒకరు గురువ... Read More


తక్కువ ఖర్చుతో ప్రయాణానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్.. 1.5 యూనిట్లతో 150 కి.మీ వెళ్లొచ్చు!

భారతదేశం, మే 22 -- భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలియో ఈ మొబిలిటీ, దాని ప్రసిద్ధ లెజెండ్ స్కూటర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త డి... Read More